అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యం పట్టివేత

ఆర్.కె న్యూస్, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 30 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని పట్టుకున్నట్లు రామగుండం టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఎస్. లచ్చన్న తెలిపారు. మందమర్రి చుట్టుప్రక్కల గ్రామాల నుండి పిడిఎస్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి వ్యాన్ లో మహారాష్ట్రకు అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారం మేరకు టేకు కనకయ్యను అదుపులోకి తీసుకోని తదుపరి విచారణ నిమిత్తం మందమర్రి పోలీస్ సిబ్బందికి అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఎస్. లచ్చన్న తెలిపారు.

AD 01

Follow Me

images (40)
images (40)

అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యం పట్టివేత

ఆర్.కె న్యూస్, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 30 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని పట్టుకున్నట్లు రామగుండం టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఎస్. లచ్చన్న తెలిపారు. మందమర్రి చుట్టుప్రక్కల గ్రామాల నుండి పిడిఎస్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి వ్యాన్ లో మహారాష్ట్రకు అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారం మేరకు టేకు కనకయ్యను అదుపులోకి తీసుకోని తదుపరి విచారణ నిమిత్తం మందమర్రి పోలీస్ సిబ్బందికి అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఎస్. లచ్చన్న తెలిపారు.

AD 01

Follow Me

images (40)
images (40)

Leave a Comment