సింగరేణి కార్మికులకు 35 శాతం లాభాల వాటా చెల్లించాలి

నస్పూర్, ఆర్.కె న్యూస్: గత ఆర్థిక సింగరేణి సంస్థకు వచ్చిన వాస్తవ లాభాలు తక్షణమే ప్రకటించి, కార్మికులకు 35 శాతం లాభాల వాటా చెల్లించాలని కోరుతూ సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) నాయకులు శుక్రవారం ఆర్.కె న్యూ టెక్ గని మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ నాయకులు కస్తూరి చంద్రశేఖర్, జోర్క వెంకటేష్, పిట్ కార్యదర్శి పెరుక సదానందం, ముచ్చకుర్తి రమేష్ , ప్రతాప్, తెల్లం పుల్లారావు, రాజయ్య, లింగమూర్తి , అభిలాష్, తిరుపతి, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
AD 01

Follow Me

images (40)
images (40)

సింగరేణి కార్మికులకు 35 శాతం లాభాల వాటా చెల్లించాలి

నస్పూర్, ఆర్.కె న్యూస్: గత ఆర్థిక సింగరేణి సంస్థకు వచ్చిన వాస్తవ లాభాలు తక్షణమే ప్రకటించి, కార్మికులకు 35 శాతం లాభాల వాటా చెల్లించాలని కోరుతూ సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) నాయకులు శుక్రవారం ఆర్.కె న్యూ టెక్ గని మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ నాయకులు కస్తూరి చంద్రశేఖర్, జోర్క వెంకటేష్, పిట్ కార్యదర్శి పెరుక సదానందం, ముచ్చకుర్తి రమేష్ , ప్రతాప్, తెల్లం పుల్లారావు, రాజయ్య, లింగమూర్తి , అభిలాష్, తిరుపతి, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
AD 01

Follow Me

images (40)
images (40)

Leave a Comment