ఉద్యోగుల సంక్షేమం, వైద్య సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం

ఆర్.కె న్యూస్, నస్పూర్: సింగరేణి ఉద్యోగుల సంక్షేమంతో పాటు వైద్య సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం యాజమాన్యం ప్రాధాన్యత ఇస్తుందని శ్రీరాంపూర్ జీఎం బి. సంజీవ రెడ్డి అన్నారు. బుధవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె-8 డిస్పెన్సరీలో 3 లక్షల రూపాయల విలువ గల రెండు నూతన అల్ట్రా మోడల్ లేటెస్ట్ ఈసీజీ పరికరాలను జీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ ఉద్యోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడంలో భాగంగా అవరసమైన నూతన వైద్య పరికరాలు సమకూర్చడంలో సింగరేణి సంస్థ ముందుంటుందని అన్నారు. ఉద్యోగులు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం (ఫైనాన్స్) మురళీధర్, డివైసీఎంఓ డాక్టర్ పి రమేష్ బాబు, క్వాలిటీ మేనేజర్ కె వెంకటేశ్వర్ రెడ్డి, డాక్టర్ వేద వ్యాస్, డాక్టర్ మురళీధర్, డాక్టర్ లోక్ నాథ్ రెడ్డి, డాక్టర్ స్వప్న, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)
images (40)

ఉద్యోగుల సంక్షేమం, వైద్య సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం

ఆర్.కె న్యూస్, నస్పూర్: సింగరేణి ఉద్యోగుల సంక్షేమంతో పాటు వైద్య సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం యాజమాన్యం ప్రాధాన్యత ఇస్తుందని శ్రీరాంపూర్ జీఎం బి. సంజీవ రెడ్డి అన్నారు. బుధవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె-8 డిస్పెన్సరీలో 3 లక్షల రూపాయల విలువ గల రెండు నూతన అల్ట్రా మోడల్ లేటెస్ట్ ఈసీజీ పరికరాలను జీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ ఉద్యోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడంలో భాగంగా అవరసమైన నూతన వైద్య పరికరాలు సమకూర్చడంలో సింగరేణి సంస్థ ముందుంటుందని అన్నారు. ఉద్యోగులు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం (ఫైనాన్స్) మురళీధర్, డివైసీఎంఓ డాక్టర్ పి రమేష్ బాబు, క్వాలిటీ మేనేజర్ కె వెంకటేశ్వర్ రెడ్డి, డాక్టర్ వేద వ్యాస్, డాక్టర్ మురళీధర్, డాక్టర్ లోక్ నాథ్ రెడ్డి, డాక్టర్ స్వప్న, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)
images (40)

Leave a Comment