జీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన క్రీడాకారులు, కళాకారులు

ఆర్.కె న్యూస్, మందమర్రి: మందమర్రి ఏరియా నూతన జీఎంగా బాధ్యతలు స్వీకరించిన జి. దేవేందర్ ను ఏరియా డబ్ల్యూ.పి.ఎస్ అండ్ జి.ఏ క్రీడాకారులు, కళాకారులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా జీఎంను శాలువాతో సన్మానించి మొక్కను అందచేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, పర్సనల్ మేనేజర్ ఎస్. శ్యాంసుందర్, క్రీడల గౌరవ కార్యదర్శి కార్తీక్, క్రీడల సమన్వయకర్త రవికుమార్, జనరల్ కెప్టెన్ టి. చిన్నయ్య, క్రీడల కెప్టెన్లు ,సీనియర్ క్రీడాకారులు, క్రీడాకారినిలు,కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)
images (40)

జీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన క్రీడాకారులు, కళాకారులు

ఆర్.కె న్యూస్, మందమర్రి: మందమర్రి ఏరియా నూతన జీఎంగా బాధ్యతలు స్వీకరించిన జి. దేవేందర్ ను ఏరియా డబ్ల్యూ.పి.ఎస్ అండ్ జి.ఏ క్రీడాకారులు, కళాకారులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా జీఎంను శాలువాతో సన్మానించి మొక్కను అందచేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, పర్సనల్ మేనేజర్ ఎస్. శ్యాంసుందర్, క్రీడల గౌరవ కార్యదర్శి కార్తీక్, క్రీడల సమన్వయకర్త రవికుమార్, జనరల్ కెప్టెన్ టి. చిన్నయ్య, క్రీడల కెప్టెన్లు ,సీనియర్ క్రీడాకారులు, క్రీడాకారినిలు,కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)
images (40)

Leave a Comment